నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సీసీఎల్ ఏలో 217 పోస్టులను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు. భర్తీ…
భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు. కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా…
భూముల రీసర్వే ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేసేందుకు సీసీఎల్ఏ కసరత్తు చేస్తుంది. సర్వేలో కీలకమైన తాసిల్దార్లు, డెప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్ల బదిలీలతో పాటు సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలు చేయాలని భావిస్తుంది సీసీఎల్ఏ. ఇప్పటికే బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. రెవెన్యూ, సర్వే విభాగాల్లోని ఉద్యోగుల బదిలీకి 15 రోజుల విండో పిరియడ్ ఇవ్వాలని కోరారు సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే రీసర్వే కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కనీసం మూడేళ్లపాటు…