భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్
భూముల రీసర్వే ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేసేందుకు సీసీఎల్ఏ కసరత్తు చేస్తుంది. సర్వేలో కీలకమైన తాసిల్దార్లు, డెప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్ల బదిలీలతో పాటు సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలు చేయాలని భావిస్తుంది సీసీఎల్ఏ. ఇప్పటికే బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింద