Dharmana Prasada Rao: రెవెన్యూ శాఖలో మరిన్ని సంస్కరణలు
విశాఖ వేదికగా ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం లో సీసీఎల్ఏ, కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. రెవెన్యూ పరంగా ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, భూములకు సంబంధించిన సాంకేతిక సమస్యలపై చర్చించానున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల రెవెన్యూ రీజనల్ సదస్సు ప్రారంభంకు ముందు రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన 135మందికి పత్రాలను అందించారు.
Read Also: Chicken bumper offer: అక్కడ చికెన్ కిలో రూ.99.. క్యూ కట్టిన జనం
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో సంస్కరణలపై చర్చించేందుకు, ప్రభుత్వ విధానాలను క్లియర్ గా చెప్పేందుకు రీజినల్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అసైన్డ్ భూములపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. అసైన్డ్ భూములకు సంబంధించిన 77యాక్ట్ కు సవరణలను ప్రతిపాదిస్తాం అన్నారు. 22(ఏ)భూములపై సర్వే త్వరితగతిన జరుగుతోంది. సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు.
ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ పద్ధతి అమలుచేస్తామన్నారు. భూములపై సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాతే ఇకపై రిజిస్ట్రేషన్ లు వుంటాయన్నారు. భూమి విలువ పెరగడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి కారణంగా మారింది. వివిధ కారణాలతో వివాదాస్పదంగా మిగిలిపోయిన భూములను వినియోగంలోకి తీసుకుని రావాలనేది సీఎం ఆలోచనగా ఉందన్నారు. సర్వే విభాగంలో ఉద్యోగాల భర్తీ ద్వారా బలోపేతం చేసాం. చుక్కల భూములు సహా హక్కులు కల్పించకుండా వుండి పోయిన సమస్యలు పరిష్కరించే ప్రక్రియ జరుగుతోందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Helmets For Sikh Soldiers: సిక్కు సైనికులకు హెల్మెట్?.. తీవ్రంగా వ్యతిరేకించిన గురుద్వారా
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!