ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి…
సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా చేసిన అశ్లీల నృత్యాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ఎస్సైపై సస్సెన్షన్ వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా కరప ఎస్సై రమేష్ బాబుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కూరాడలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్బంగా అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వ్యవహారం రచ్చరేపింది. ముందస్తు సమాచారం రాబట్టడంలో విఫలం కావడంతో ఎస్సై పై చర్యలు తీసుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కార్యక్రమ నిర్వాహకులపై క్రిమినల్…
మా కంపెనీపై అసత్య ప్రచారాలు చేసినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఫిర్యాదు నమోదయ్యింది. శేశ్రిత టెక్నాలజీ ఎండి నర్మద్ రెడ్డి మాట్లాడుతూ… కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి పై కంప్లయింట్ చేశాను. మా కంపెనీ డేటా దొంగలించాడు. మేము వైకాపా అభిమానులమే. జగన్,వైఎస్ అభిమానులు అయితే మంచి చేయకూడదా అని ప్రశ్నించిన ఆయన సోమిరెడ్డి ఆరోణపలు అవాస్తవం అని తెలిపారు. నకిలీ వెబ్ సైట్ ద్వారా కోట్ల దోచుకోవాలని కాకాని చూస్తున్నాడన్న మాజి మంత్రి…