Hyundai, Tata, Maruti Suzuki, Kia: దేశంలో దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలను పెంచేందుకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త GST సవరణలతో మార్కెట్ లో వాహనాల ధరలు ఇప్పటికే తగ్గిన నేపథ్యంలో.. ఇప్పుడు కంపెనీలు మరింతగా ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ను అందిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి, డీలర్ విధానానికి అనుసరించి ఈ ఆఫర్లు కొద్దిగా మారవచ్చు. మరి ఏ కంపెనీ వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఉందొ…
ఈ మధ్యకాలంలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నిస్సాన్ కారుపై ఓ లుక్కేయండి. ఆటో మొబైల్ కంపెనీ నిస్సాన్ తన నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 65 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు గోల్డ్ కాయిన్ కూడా అందిస్తోంది. నిస్సాన్ తన పాపులర్ కాంపాక్ట్ SUV, నిస్సాన్ మాగ్నైట్ను అక్టోబర్ 2024లో కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. మాగ్నైట్ డెలివరీ ప్రారంభం కాకముందే, దాని బుకింగ్ సంఖ్య 10,000 యూనిట్లను దాటింది. సేల్ ను మరింత…
సిట్రోయెన్ ఇండియా మార్చి నెలలో ఎంట్రీ లెవల్ కారు C3 పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 31, 2025 వరకు ఈ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుని కస్టమర్లు తమకు నచ్చిన మోడళ్లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు. సిట్రోయెన్ C3 హ్యాచ్బ్యాక్ కారుపై రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది.
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి, నెక్సా డీలర్షిప్ ద్వారా కొన్ని అత్యుత్తమ కార్లు .. SUVలపై ఫిబ్రవరి 2025 కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.