Home
Cancer Risk
Cancer Risk News
-
తలస్నానం చేయడానికి Shampoo వాడుతున్నారా? షాంపూ నురుగుతో కారణంగా క్యాన్సర్!
Shampoo: మనలో దాదాపు అందరము తలస్నానం చేయడానికి షాంపూలు వాడుతూనే ఉంటాము. అయితే షాంపూ నురుగు కారణంగా క్యాన్సర్ వస్తుందా? అంటే అవుననే సైంటిస్ట్ లు సమాధానం చెప్తున్నారు. వీటిలో ఉండే కొన్ని కలుషితాల కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. షాంపూల్లో సోడియం లౌరిల్ సల్ఫేట్, సోడియం లవరిల్ ఈథర్ సల్ఫేట్ ని క్లెన్సింగ్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు. KTR : చోటే భాయ్కి చీమ కూడా… -
Mangoes: ఇలాంటి మామిడి పండ్లు తింటున్నారా? మీకు క్యాన్సర్ ముప్పు తప్పదు?
వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. -
Tattoos on Body: ఒంటిపై టాటూ వేసుకుంటే యమ డేంజర్..?
Tattoos on Body: ఈ రోజుల్లో యువతకు టాటూలు వేసుకోవడం పెద్ద ఫ్యాషన్గా మారింది. ఒకరినొకరు చూసుకుంటూ ఇష్టం వచ్చిన చోట టాటూలు వేయించుకుంటున్నారు. -
Vitamin E Capsules: విటమిన్ E క్యాప్సూల్స్ తెగ వాడేస్తున్నారా.? జాగ్రత్త సుమీ..
Vitamin E Capsules: విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది మొత్తం ఆరోగ్యం తోడ్పడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సాధారణంగా వివిధ ఆహారాలలో కనిపిస్తుంది. కానీ., చాలా మంది ప్రజలు తమ ఆహారాన్ని విటమిన్ E క్యాప్సూల్స్ తో భర్తీ చేయడానికి కూడా ఎంచుకుంటారు. ఇకపోతే విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాల గురించి చర్చిస్తాము. విటమిన్ E క్యాప్సూల్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: యాంటీఆక్సిడెంట్ లక్షణాలు:… -
Vegetable oils: పదే పదే వంటనూనెను వేడి చేస్తున్నారా..? అయితే మీరు క్యాన్సర్ రిస్కులో పడ్డట్లే..
Vegetable oils: వంట కోసం ఉపయోగించే వెజిటెబుల్ ఆయిల్స్ని పదేపదే వేడి చేయడం వల్ల ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది. -
Shocking Study: “కారు” వల్ల క్యాన్సర్ ప్రమాదం.. షాకింగ్ స్టడీ..
Shocking Study: ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా భారత్ ఉంది. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా ఒక కారు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. -
బొగ్గుల మీద వండిన వంటలను తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా?
ఆరోజుల్లో కట్టెల పోయి మీద వంటలను వండుకొనేవారు.. కానీ ఇప్పుడు అదే విధంగా బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే .. కానీ బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. బొగ్గుల మీద కాల్చుకొనే…
తాజావార్తలు
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!