Byju’s : ఆన్లైన్ విద్యను అందిస్తున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సమస్యలు తగ్గుముఖం పట్టడం లేదు. నగదు కొరతను అధిగమించడానికి కంపెనీ మొదట హక్కుల జారీ ద్వారా డబ్బును సేకరించింది.
Byju's: ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తాజాగా సీఈఓ రవీంద్రన్ తొలగింపుకు ఇన్వెస్టర్లు ఓటేశారు.
BYJUS : ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కష్టతరమైన సమయాలను ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ సీఈవో సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ తన ఉద్యోగులకు జనవరి నెల జీతాన్ని చెల్లించారు.
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడీ నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.
కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతగానో సేవలందించిన భారత్లో అత్యంత విలువైన ఎడ్టెక్ కంపెనీ బైజూస్. మహమ్మారి విజృంభించిన సమయంలో డిమాండ్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.
Byju’s Layoffs: భారతదేశంలోని ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ తదుపరి రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. దీని వల్ల 500 నుంచి 1000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
Byju’s Layoff: దేశంలోని అతిపెద్ద ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మరోసారి రిట్రెంచ్మెంట్ కోసం యోచిస్తోంది. ఖర్చు తగ్గింపు,మెరుగైన ఆపరేషన్ కోసం కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుంది.
Byju’s : దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ బైజూస్ కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎందుకంటే బైజూస్ 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,800 కోట్ల రుణం కోసం దాదాపు 40 మిలియన్ డాలర్ల వాయిదా చెల్లించాల్సి వచ్చింది.