దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్లోని జంషెడ్పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్…
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ప్రతి రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూడని వింతలు, విశేషాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా కూడా జరుగుతుందా అనే చాలా సంఘటనలను మనం ఎన్నో సోషల్ మీడియాలో ప్రస్తుతం చూస్తున్నాం. వాటిలో కొన్ని ఫన్నీ గా ఉంటే కొన్ని మాత్రం భయం పుట్టించేలా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం అక్కడ ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అనే విధంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి…