రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ పేర్కొన్నారు జేసీ.. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి ఉందన్నారు.
Bandisanjay sensational comments on CM KCR: నేను బూతులు మాట్లాడుతున్నాన? అయితే నాకు గురువు సీఎం కేసీఆర్ యే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడుతున్నది బూతులైతే.. వాళ్ళు మాట్లాడుతున్నది బూతులా? అంటూ ప్రశ్నించారు. హరీష్ నీకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో ముందు చెప్పు అంటూ వ్యంగాస్త్రం వేశారు. గోబెల్స్ ను మించిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఆరోపణలు చేశారు. ఆయన అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని,…