ఐపీఎల్ 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ న్యాయకత్వంలో టైటిల్ ను అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్ళీ ఇప్పటివరకు దానిని సొంతం చేసుకోలేకపోయింది. ఇక వచ్చే ఏడాది నుండి రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరగనుంది. దాంతో కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే తమ వెంట ఉంచుకున్న సన్ రైజర్స్ కో�