తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం హైటెక్స్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో-2023ను ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. Jagadish Reddy, breaking news, latest news, telugu news, FTCCI Expo 2023, cm kcr, minister ktr
Chandra Shekhar Aazad : భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్పై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన బుధవారం ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లోని దేవ్బంద్లో జరిగింది.