Home
Breaking News
Breaking News News
-
AP BJP Madhav : జనసేనతో కలిసి ముందుకు వెళ్తాం
బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని.. breaking news, latest news, telugu news, tdp, ycp, AP BJP Madhav -
Singareni : ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు సింగరేణి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు చేరుకోనుంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్.. మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకుంటుంది. -
Puvvada Ajay Kumar : పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారు
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని 13 గ్రామాలకు చెందిన 673 మంది లబ్ధిదారులకు అజయ్కుమార్ పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు తగ్గకుండా పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారన్నారు. breaking news, latest news, telugu news, puvvada ajay kumar, big news -
Top Headlines @ 1PM : టాప్ న్యూస్
Top Headlines @ 1PM 07.07.2023. Top Headlines @ 1PM, breaking news, latest news, telugu news, pm modi, falaknuma express fire accident, big news -
AP BJP Madhav : రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు
ఏపీలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిలో టమాట రూ. 150కి అమ్ముతున్నారని, నూజివీడు మామిడి ధర కంటే టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టమాటనే కాదు.. నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలే తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కిసాన్ రైలు ద్వారా ధరలను నియంత్రించొచ్చు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే breaking news,… -
MLA Anil Kumar Yadav : వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపైఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. అయితే.. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. -
Nallapareddy Prasanna Kumar Reddy : లోకేష్కు సవాల్ చేసిన కోవూరు ఎమ్మెల్యే
breaking news, latest news, telugu news, Nallapareddy Prasanna Kumar Reddy , nara lokesh -
Visakhapatnam CI : మహిళ సీఐ చేతివాటంలో విస్తురపోయే నిజాలు
రూ.2 వేల నోట్ల మార్పిడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు విశాఖపట్నంలో కలకలం రేపాయి. తనిఖీల్లో భారీగా సొమ్మును గుర్తించిన పోలీసు అధికారిణి భారీ మొత్తంలో నగదు కాజేసినట్లు విశాఖ సీపీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే.. మహిళ సీఐ చేతివాటంలో విస్తురపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పరిధి కాకపోయిన అనధికార తనఖీలు చేపట్టడం.. -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today 07.07.2023. Whats Today, Breaking news, latest news, telugu news, today gold price, taneti vanitha, today results -
PM Modi Warangal Tour : ప్రధాని మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇలా..!
ప్రధాని మోడీ ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ను పిఎంవో విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ. 8న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్…
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!