ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ముందు, ఆవరణలో పుట్టినరోజు వేడుకలు, పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం. పరిశుభ్రత, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. Breaking news, latest news, telugu news, osmania university,
తెలంగాణలో అన్ని కేటగిరీల్లో మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ వైద్య సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటు కొత్తగా మరో నాలుగు ప్రైవేట్గా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 8,515కి చేరుకుంది. breaking news, latest news, telugu news, mmbs seats
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. breaking news, latest news, telugu news, big news,
భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అయితే.. భారత్-కెనడా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాలతో అమెరికా…
భారతదేశంలో 2011 నుండి 2013 వరకు ఫార్ములా 1 కార్ రేస్ జరిగిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. కార్లకు ఎఫ్1 ఉన్నట్లే, బైక్లకు మోటో జీపీ (Moto GP). breaking news, latest news, telugu news, Moto GP,
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ "సెంట్రల్ ఎలక్షన్ కమిటీ" ( కేంద్ర ఎన్నికల కమిటీ) కి పంపుతామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. breaking news, latest news, telugu news, big news, manik rao thakre, congress
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన దేశం అందించిన బహుమతి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. breaking news, latest news, telugu news, rajnath singh, nari shakti vandan
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు కొన్ని అధికారాలను తొలగిస్తున్నదని విమర్శించారు. అయితే ఇప్పటికీ తమకు ఉన్న అధికారంతో విద్యుత్, నీరు, విద్యను అందించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు కేజ్రీవాల్. breaking news, latest news, telugu news, big news, kejriwal
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. ఇప్పటకే చాలా వినూత్న పథకాలకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. breaking news, latest news, telugu news, TSRTC,