ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. మద్యం కుంభకోణంలో తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఎమ్మెల్సీ కవిత. breaking news, latest news, telugu news, mlc kavitha, delhi liquor scam
బషీరాబాగ్, కింగ్కోఠి లోని భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్" లో జరిగిన 9వ "రోజ్ గార్ మేళా" కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కిషన్ రెడ్డి. breaking news, latest news, kishan reddy, rozgar mela, bjp,
వినాయక నిమజ్జనం పురస్కరించుకొని నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతోంది. కావున వరంగల్, హన్మకొండతో పాటు కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా traffic restictions at warangal, breaking news, latest news, telugu news, traffic restrictions
నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ తన పదేళ్ల నివేదిక కార్డును విడుదల చేసింది. “2014లో మేము 11వ ర్యాంక్లో ఉన్నాము. Breaking news, latest news, telugu news, haris rao,
హైదరాబాద్లోని వాహన యజమానులు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఎంత క్రేజీతో ఉన్నారో ఇది చూస్తే అర్థమవుతుంది. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్కు ఉన్న క్రేజ్ ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA) కోసం కలెక్షన్లను పెంచింది. Breaking news, latest news, telugu news, fancy numbers,
తెలంగాణలో ఈ సంవత్సరం ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన పెంబర్తి (జంగోన్), చంద్లాపూర్ (సిద్దిపేట) ఈశాన్య ప్రాంత పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్రెడ్డి ప్రకటించారు. breaking news, latest news, telugu news, big news, chandlapur, pendurthi