ఫంక్షన్ హాళ్లలో వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలను కలుపుకొని స్టీల్ బ్యాంక్లను ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యే ఇతర కార్యక్రమాలలో వంట చేయడానికి, వడ్డించడానికి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను అందించే టెంట్ హౌస్ల తరహాలో స్టీల్ బ్యాంక్లు పనిచేస్తాయి. breaking news, latest news, telugu news, Steel Banks, big news,
వరంగల్లోని చారిత్రాత్మకమైన పాత సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేసిన ‘ధార్మిక భవన్’ పేరుతో ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ ఎండోమెంట్స్ ఆఫీస్’ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షత వహించారు. breaking news, latest news, telugu news, allola indrakaran reddy, dharmika bhavan
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తెలంగాణకు 90 టీఎంసీల నీటిని వినియోగించకుండా అడ్డుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తిరస్కరించడంతో తెలంగాణకు న్యాయం జరిగిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు అన్నారు. breaking news, latest news, telugu news, big news, harish rao, krishna water
కుత్బుల్లాపూర్, దుండిగల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ 9700 వేల కోట్ల పైననే అన్నారు. breaking news, latest news, telugu news, big news, minister ktr,
డబుల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల రెండో విడుత పంపిణీ జరిగిందని, కేటీఆర్.. ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. breaking news, latest news, telugu news, minister ktr, mla rajasingh,
రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జీఓ 58, 59 అమలు, గృహలక్ష్మీ, ఆసరా పింఛన్లు, సాంఘీక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. breaking news, latest news,…
అమ్మతనం ఎంత మధురమైందో...అంత కఠినమైనది కూడా . ఆ మధురానుభూతిని అనుభవించడం అనే కన్నా ఆస్వాదించడంలో ఉన్న సంతోషం చెప్పలేనిది . ఆ అమ్మతనం దూరమైతే...జీవితకాలం ఆ మధురానుభూతి దక్కదని తెలిస్తే...మనసులో పుట్టే ఆ ఆలోచనలు ఆపడం ఎవరితరం కాదు . మంచి మనిషి అన్న ఆ మనుషులే దొంగ అనే వరకు వస్తుంది . హైదరాబాద్లో సరిగ్గా అదే జరిగింది..అమ్మతనం కోసం ఓ మహిళ ఏకంగా కిడ్నాపర్ అవతారం ఎత్తింది .
నిజమాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. breaking news, latest news, telugu news, big news, ka paul,