ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో 'కొత్త అబద్ధాల మూట'ను తెరపైకి తెస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు breaking news, latest news, telugu news, revanth reddy, congress
జయశంకర్ భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం భయపడుతోంది. ఇప్పటికే చోరీ కేసులో 13 మంది పైనా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 11 మంది పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. కేటీపీపీలో జరిగిన దొంగతనం ఇంటి దొంగల పనే అని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1100వందల మెగావాట్ల విద్యుత్
మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి హరీష్ రావు. breaking news, latest news, telugu news, minister harish rao,
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 20 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన లోకేష్ గత రెండు రోజుల క్రితం ఏపీ వచ్చారు. అయితే.. నిన్న రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ breaking news, latest news, telugu news, big news, nara lokesh,
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో భాగంగా నేడు వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై సమీక్ష సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. breaking news, latest news, telugu news, cm jagan, jagan delhi tour
ఏపీలో విష సంస్కృతి పెరిగిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. breaking news, latest news, telugu news, Sadineni Yamini, ycp, bjp
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషనుకు సంబంధించిన పూర్తి వాస్తవాల ప్రతిరూపమే ఈ పుస్తకమని, త్వరలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాలను కూడా పూర్తివాస్తవాలతో పుస్తక రూపంలో breaking news, latest news, telugu news, atchannaidu, ycp government
ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలు గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి breaking news, latest news, telugu news, cm kcr, kishan reddy, bjp, brs
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు చంద్రబాబు గురించి breaking news, latest news, telugu news, big news, karumuri nageswara rao,