టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు breaking news, latest news, telugu news, big news, minister roja, kushboo
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్పై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సీఐడీ తరపున హాజరైన breaking news, latest news, telugu news, chandrababu,
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు.. breaking news, latest news, telugu news, cm jagan, minister amit shah,
చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. breaking news, latest news, telugu news, chandrababu
తెలంగాణ ప్రభుత్వం కీకల నిర్ణయం తీసుకుంది. తాజాగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిని, రైతు బంధు సమితి చైర్మన్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. Breaking news, latest news, telugu news, thatikonda rajaiah, muthireddy yadagiri reddy,
రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, .. breaking news, latest news, telugu news, cm kcr, big news,
ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో పేర్లు మార్పు breaking news, latest news, telugu news, cm kcr, nursing staff
తెలంగా బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, breaking news, latest news, telugu news, bl santosh, prakash javadekar, sunil bansal
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను ఈ నెల 6 న (శుక్రవారం) లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి breaking news, latest news, telugu news, Sabitha Indra Reddy, cm breakfast scheme
గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరు పెట్టి కేంద్రం తెలంగాణ సంస్కృతిని గౌరవించిందని, యూనివర్సిటీకి ఇచ్చిన 50 ఎకరాలకు క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. breaking news, latest news, telugu news, kishan reddy,