భద్రాద్రి కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ వచ్చింది అంటే అగమ్ అగమ్ హాడవుడి చేస్తున్నారని, మోసపూరితమైన వాగ్దనాలు చేయ్యటంతో దేశం breaking news, latest news, cm kcr, big news, latest news,
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కె.కవిత న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న పిటిషన్ను ఇంప్లీడ్ చేసే breaking news, latest news, telugu news, big news, mlc kavitha
కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శించారు ఏఐసీసీ మీడియా పరిశీలకులు అజయ్ కుమార్. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సారు.. కారు మళ్ళీ రారు.. మేము.కారు తెచ్చి పెడితే పోలీసులు లేకుండా చేశారు.. breaking news, latest news, telugu news, big news, congress
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఇరిగేషన్ పై ఖర్చుపెట్టిన ఎక్కడ వేసిన breaking news, latest news, telugu news, kodandaram,
జడ్చర్ల బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ డా. మధుసూదన్ నిరాశతో శంషాబాద్ లోని తన నివాసంలో విలేకరులు సమావేశాన్ని నిర్వహించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకొని చాలా బాధపడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా breaking news, latest news, telugu news, madhusudan , kishan reddy, bjp
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7నుండి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. breaking…
కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదన్నారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అహంకారంతోనే చేసే పనితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, big news, brs,
ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం లోని ధనియాల గూడెం వద్ద భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పారని, అవకతవకల కాళేశ్వరం గురించి ముందే చెప్పానని ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, big news, bhatti vikramarka,