చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలను నన్ను కేసీఆర్ తన అవసరానికి వాడుకొని వదిలి పెట్టాడని ఆరోపించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఇవాళ ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, vivek venkataswamy, bjp, congress
రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తన ప్రచారానికి మద్దతు కూడగట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో చురుగ్గా పాల్గొంటున్నారు. breaking news, bandi sanjay, bjp, brs, big news, telugu news,
గోల్నాక డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు ఎన్నికల ప్రచార పాదయాత్ర లో జనం భారీగా పాల్గొన్నారు. అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. గోల్నాక డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. breaking news, latest news, telugu news, Kaleru Venkatesh, brs
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలు ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్ల నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. breaking news, latest news, telugu news, bi news, MCC, Telangana Elections 2023
మరో 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల చేసింది. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి breaking news, latest news, telugu news, bsp, rs praveen kumar
గొర్లను మింగేటోడు కేసీఆర్ అయితే, బర్లను మింగేటోడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నేనే కట్టిన అనే చంద్రబాబు ఇక్కడ అభ్యర్థులను ఎందుకు పెట్టడం లేదన్నారు breaking news, latest news, telugu news, minister ktr, revanth reddy, mp arvind
Kaleru Venkatesh: వచ్చే ఎన్నికల్లో రెండోసారి అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కెసిఆర్ కు కానుకగా ఇస్తానని అంబర్పేట్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తామని కొత్తగూడెం మున్సిపల్ సీపీఐ పక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ breaking news, latest news, telugu news, big news, kothagudam, cpi leaders
‘రాజశ్యామల యాగం కాదు... జన వశీకరణ క్షుద్ర పూజలు’’ అని విమర్శలు గుప్పించారు బండి సంజయ్. ఇవాళ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి చెడు జరగాలని కోరుకునే వాళ్లకు దైవం తగిన శాస్తి చేయడం తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, bandi sanjay, cm kcr,
శాసన సభ ఎన్నికలకు రేపే నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు 11 గంటల నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుండి 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ. breaking news, latest news, telugu news, big news,