Bus Accident: చేవెళ్లలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన మరిచిపోక ముందే, సంగారెడ్డి జిల్లాలో మరో ఆర్టీసీ బస్సుకి ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం జరిగింది.
Vizag: విశాఖ ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో ప్లాట్ఫారమ్పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్యూరే కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Minister Anitha: బాబాయ్ను చంపిన వారికి ఓటు…
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్ యాత్రకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు.
RTC Bus: బస్సులు రోడ్డుపై వెళ్తుంటాయి.. అదుపుతప్పి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొన్ని ప్రమాదాల్లో.. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడిన సందర్భాలు లేకపోలేదు.. మరికొన్ని సార్లు డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదాలు తప్పాయి.. ఇక, కొన్ని అనుకోని ఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి.. ఇవాళ విజయవాడలో అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది తెలంగాణ ఆర్టీసీ బస్సు.. సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్తుంది.. అయితే, విజయవాడ బంగ్లా దగ్గర…