Illegal Affair : ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన బచ్రావాన్ పోలీస్ స్టేషన్లోని తులేహండి గ్రామంలో జరిగింది. మార్చి 30న రాజేష్ తన భార్య తన ప్రేమికుడు నన్హు మహతాబ్తో కలిసి మద్యం సేవించాడు.
Immoral Relationship : దేశంలో అనైతిక సంబంధాల కారణంగా అత్యాచారం, ఆత్మహత్యలు, హత్యలు వంటి కేసులు నిత్యం తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Wife Killed Her Husband: పెద్దలందరి సమక్షంలో అతడి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసింది. ఏడేడు జన్మలు తనకు తోడుంటానంది. కానీ ఇంతలోనే అతడిని పెళ్లి పేరుతో మోసం చేసింది. ఒకరిపై మోహం పెంచుకుని కట్టకున్న వాడి ప్రాణాలను బలితీసుకుంది.
జనగామ జిల్లాలో ప్రేమవ్యవహారం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజులకే ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఇద్దరి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మహమూద్ అబ్దుల్లా, మహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు మరొక వ్యక్తి రఫీతో పరిచయం ఏర్పడింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో మరొక వ్యక్తి ఎంట్రీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది.