Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bjp

Bjp News

    • బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు…అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌…
      #Top Story

      బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు…అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌…

      తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ వ‌ద్ద బ‌డుగుల ఆత్మ‌గౌర‌వ పోరు ధ‌ర్నా జ‌రిగింది.  ఈ ధ‌ర్నాస‌భ‌లో బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాల్గొన్నారు.  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.  2023లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతామ‌ని, ఆ భూమిని ప్ర‌జ‌ల‌కు పంచుతామని అన్నారు.  పోడు భూముల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని మండిప‌డ్డారు.  ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమిని…
    • బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ : పలుగురు నేతలకు కత్తిపోట్లు
      #ఆంధ్రప్రదేశ్

      బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ : పలుగురు నేతలకు కత్తిపోట్లు

      కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. క‌త్తుల‌తో ఇరువ‌ర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వైసిపికి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బీజేపీ కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాల‌య్యాయి. read also : హైదరాబాద్…
    • తెలంగాణ బీజేపీలో గుడ్‌బైల కాలం నడుస్తోందా…?
      #Off The Record

      తెలంగాణ బీజేపీలో గుడ్‌బైల కాలం నడుస్తోందా…?

      పెద్దనేతలు చేరితే పార్టీ బలోపేతం అవుతుందని సంతోషిస్తారు. కానీ.. ఆ శిబిరంలో రివర్స్‌. ఒక మాజీ మంత్రి చేరితే.. ఇద్దరు మాజీ మంత్రులు గుడ్‌బై చెప్పేశారు. పార్టీలోనూ అంతర్గత చిచ్చు రగిలిందట. ముఖ్య నాయకుల మధ్యే దూరం పెరిగిందని టాక్‌. ఆ పార్టీ ఏంటో.. లెట్స్‌ వాచ్‌! బీజేపీని వీడిన ఇద్దరు మాజీ మంత్రులు! బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరిక తర్వాత కాషాయ శిబిరంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆయన కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో…
    • ముక్కు నేలకు రాసి ఈటల క్షమాపణలు చెప్పాలి..!
      #తెలంగాణ

      ముక్కు నేలకు రాసి ఈటల క్షమాపణలు చెప్పాలి..!

      ఈటల రాజేందర్ బావమరిది దళితులపై చేసిన వ్యాఖ్యలకు.. ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు మోత్కుపల్లి నర్సింహులు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.. ఈటలను హుజురాబాద్‌లో ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మోత్కుపల్లి.. ఈటల బావమరిది దళితులను బూతులు తిట్టడం సరికాదని.. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటలను ప్రజలు నమ్మొద్దని కోరారు.. ఇక, ఈటల ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు…
    • దీదీ ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు..
      #జాతీయం

      దీదీ ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు..

      ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్‌ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న…
    • కాసేప‌ట్లో క‌ర్నాట‌క సీఎంపై క్లారిటీ… ఆయ‌న వైపు య‌డ్యూర‌ప్ప మొగ్గు…
      #Top Story

      కాసేప‌ట్లో క‌ర్నాట‌క సీఎంపై క్లారిటీ… ఆయ‌న వైపు య‌డ్యూర‌ప్ప మొగ్గు…

      క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప రాజీనామా త‌రువాత కొత్త సీఎం ఎవ‌రు అనే దానిపై నిన్న‌టి నుంచి క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి.  నిన్న‌టి రోజున బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో భేటీ ఆయ్యి చ‌ర్చించారు.  అధిష్టానం ముందుకు వ‌చ్చిన పేర్ల‌ను ప‌రిశీలించారు.  అనంత‌రం సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు అని నిర్ణ‌యించే బాధ్య‌త‌ను కేంద్ర మంత్రులైన ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్‌, కిష‌న్ రెడ్డిల‌కు అప్ప‌గించింది కేంద్రం.  కాసేప‌ట్లో ఈ ఇద్ద‌రి కేంద్ర మంత్రుల…
    • కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై కసరత్తు.. బెంగళూరుకు కేంద్ర మంత్రులు..
      #Top Story

      కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై కసరత్తు.. బెంగళూరుకు కేంద్ర మంత్రులు..

      కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై…
    • తెలంగాణ బీజేపీలో చేరిన వలస నేతలకు పెద్ద కష్టం !
      #Off The Record

      తెలంగాణ బీజేపీలో చేరిన వలస నేతలకు పెద్ద కష్టం !

      ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలస వస్తే.. వారి స్థాయిని భట్టి గౌరవం ఇస్తాయి చేర్చుకున్న పార్టీలు. అక్కడ మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తారు నాయకులు. కానీ.. తెలంగాణ బీజేపీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులకు సీన్‌ రివర్స్‌లో ఉందట. మెడలో కండువా తప్ప చేతుల్లో పార్టీ పదవి ఒక్కటీ లేదు. బీజేపీ నుంచి ఒక్కో వికెట్‌ పడిపోతున్న సమయంలో వలస నేతలపట్ల కాషాయ శిబిరం ఆలోచన శ్రేణులను కలవర పెడుతోందట. మీటింగ్‌కు వస్తే స్టేజ్‌పై నో కుర్చీ!…
    • వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే… హిందుత్వ వాదులకు టార్గెట్ !
      #Off The Record

      వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే… హిందుత్వ వాదులకు టార్గెట్ !

      ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. నాలుగుసార్లు గెలిచినా ఎక్కడా వివాదాస్పదం కాలేదు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేయడం అలవాటైన ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు అత్యంత వివాదంలో చిక్కుకున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కామెంట్స్‌ చేశారు. ఏకంగా బీజేపీకి, హిందుత్వ వాదులకు టార్గెట్‌ అయ్యారు. read also : హుజురాబాద్‌లో హరీష్‌ అడుగుపెడితే ఉత్కంఠ తప్పదా? ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి లౌక్యం తెలియదా? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జిల్లాలో మినహా రాష్ట్రంలో తెలిసిన వారు తక్కువ. 175…
    • గవర్నర్‌గా మాజీ సీఎం యడియూరప్ప..?
      #జాతీయం

      గవర్నర్‌గా మాజీ సీఎం యడియూరప్ప..?

      రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం…
    ←1…894895896897898…918→

తాజావార్తలు

  • RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

  • IPL 2026: ఆర్‌సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!

  • Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్‌ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!

  • Astrology: మార్చి 28, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..

  • Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions