Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bjp

Bjp News

    • సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ
      #జాతీయం

      సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ

      దేశంలోని కీలక కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ దృష్ట్యా సీఈఓల సలహాలు, సూచనలను మోడీ తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేట్ సెక్టార్‌కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సహాకాలను సీఈఓలకు వివరించారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రక్షణ రంగంలో కొత్త సాంకేతికత ఆవశ్యకతపై చర్చించారు.ప్రధానంగా దేశంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలకు ప్రధాని మోడీ సూచించారు. దేశం ఆర్థిక రంగంలో…
    • సీనియర్‌ సిటిజన్లకు బూస్టర్‌ డోస్‌ అంశాన్ని పరిశీలించండి: కేజ్రీవాల్
      #జాతీయం

      సీనియర్‌ సిటిజన్లకు బూస్టర్‌ డోస్‌ అంశాన్ని పరిశీలించండి: కేజ్రీవాల్

      సీనియర్‌ సిటిజన్లు బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. బూస్టర్‌ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదవడంతో .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. అయితే ఇవి…
    • రాహుల్‌ గాంధీ సవాల్‌.. దమ్ముంటే చర్చ పెట్టండి
      #జాతీయం

      రాహుల్‌ గాంధీ సవాల్‌.. దమ్ముంటే చర్చ పెట్టండి

      సోమవారం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడడంపై ఆయన స్పందిస్తూ ‘దమ్ముంటే చర్చ పెట్టండి’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సవాల్‌ విసిరారు. మోడీ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్‌ను నడిపించడమే రాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై సస్పెండ్‌ వేటు ఎత్తి వేయడంతో పాటు పలు సమస్యలపై చర్చలు జరిపించాలని ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. దీంతో సోమవారం కూడా సభను రెండు సార్లు సభను వాయిదా వేశారు. సభలను మాటిమాటికీ వాయిదా వేస్తుండటంపై…
    • పంజాబ్ వడ్లు తీయగా, తెలంగాణ వడ్లు చేదు ఎందుకయ్యాయి: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
      #తెలంగాణ

      పంజాబ్ వడ్లు తీయగా, తెలంగాణ వడ్లు చేదు ఎందుకయ్యాయి: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

      రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, మరి తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి ఉప్పుడు బియ్యమని, దొడ్డు బియ్యం అని, రా రైస్‌ అని ఎందుకు వంకలు పెడుతున్నారని విమర్శించారు. పంజాబ్‌ వడ్లు ఎలా తియ్యగైనయని, తెలంగాణ వడ్లు చేదెందుకైనవని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతుబంధు సమితి…
    • రైతులపైకి కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది : హరీష్‌రావు
      #Top Story

      రైతులపైకి కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది : హరీష్‌రావు

      ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్‌ సూచించడంతో గజ్వేల్‌ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలో మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళ చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని…
    • పోలీసులా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలా : డీకే అరుణ
      #Top Story

      పోలీసులా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలా : డీకే అరుణ

      ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై విమర్శలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే శవయాత్రలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, పోలీసులా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ…
    • దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుంది : శైలజానాథ్‌
      #ఆంధ్రప్రదేశ్

      దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుంది : శైలజానాథ్‌

      కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్‌ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దేశంలో సెక్యులరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే అని, రాష్ర్టాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పనిచేస్తుందన్నారు. రాష్ర్ట రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని, రెండు రాజధానులు అనేది అవకాశవాధమని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ ఒప్పుకొనే రాష్ర్ట రాజధాని మొదలుపెట్టారని ఆయన వెల్లడించారు. శ్రీబాగ్ ఒడంబడిక…
    • ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు..
      #తెలంగాణ

      ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు..

      తెలంగాణ బీజేపీ నేత‌లు మ‌రోసారి ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు. రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో స‌మావేశం కానున్నారు. అయితే.. గ‌తంలోనే.. హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు, పార్టీ కీల‌క నేత‌లు భేటీ కావాల్సి ఉన్నా… ఆ స‌మ‌యంలో.. సీడీఎస్ బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించ‌డంతో.. ఆ స‌మావేశం పోస్ట్ పోన్ అయింది. ఇక తాజాగా మ‌రో…
    • కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పోరు.. ఊరురా నిరసనలు
      #తెలంగాణ

      కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పోరు.. ఊరురా నిరసనలు

      తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొనడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నేడు టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని కేసీఆర్‌ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసనల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్‌ సూచించారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో కేంద్ర తీరుపై ఊరురా టీఆర్‌ఎస్‌…
    • కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
      #తెలంగాణ

      కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

      చేనేత వ‌స్త్ర ప‌రిశ్ర‌మ పైన జ‌న‌వ‌రి 1, 2022 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన జీఎస్టీ ప‌న్ను పెంపు నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్‌. ఇప్ప‌టికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గ‌త రెండు ఏళ్లు గా క‌రోనా సంక్షోభం కార‌ణంగా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ద‌ని.. ఇలాంటి నేప‌థ్యంలో..…
    ←1…816817818819820…918→

తాజావార్తలు

  • Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు

  • MI vs KKR: ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ధురంధర్’ బ్యూటీ, వీడియో వైరల్!

  • MI vs KKR Toss: టాస్ ఫిక్స్ జరిగిందా..? సోషల్ మీడియాలో రచ్చరచ్చ..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

  • Jewellery Missing: ఛీ.. ఛీ.. మృతదేహాల నుంచి ఆభరణాలు కొట్టేయడం ఏంటయ్యా..?

ట్రెండింగ్‌

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions