Zomato CEO Deepinder Goyal: ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో ఒకటి కాదు ఏకంగా 3 కారణాల వల్ల ఈరోజు ముఖ్యాంశాల్లో చేరింది. వీటిలో అతిపెద్దది.. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఇప్పుడు బిలియనీర్ క్లబ్ లో చేరారు. జోమాటో షేర్లలో బలమైన పెరుగుదల కారణంగా కంపెనీలో అతని వాటా విలువ అకస్మాత్తుగా 1 బిలియన్ డాలర్స్ ను దాటేసింది. మార్కెట్ పెరుగుదల మధ్య వారం మొదటి రోజున జొమాటో షేర్ 3 శాతానికి పైగా…
Electrical Engineer Become Billionaire: చంద్రయాన్ 3 సక్సెస్తో చరిత్రలో భారత్ కొత్త అధ్యాయనం లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. దీంతో భారత్కు ప్రపంచమే సెల్యూట్ కొట్టింది. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ భారత్ కీర్తిని పెంచడమే కాదు.. ఇస్రో సైంటిస్టులకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతోంది. అయితే చంద్రయాన్ 3 సక్సెస్ ఓ వ్యక్తిగా భారీగా కలిసోచ్చింది.…
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాజియో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు.. CEO అయిన తైవానీస్ బిలియనీర్ పియరీ చెన్ తన విస్తారమైన సేకరణ నుండి 25,000 వైన్ బాటిళ్లను వేలం వేస్తున్నారు.. అందులో కొన్ని అరుదైన బ్రాండ్ వైన్స్ కూడా ఉన్నాయి.. ఒక్కొక్కటి $190,000 వరకు ధరను పలకనున్నాయని అంచనా.అన్ని బాటిల్స్ మొత్తం $50 మిలియన్ల వరకు విక్రయించబడుతుందని అంచనా వేయబడింది.. ఐదు భాగాల విక్రయాన్ని నిర్వహిస్తున్న సోత్బైస్ ప్రకారం, ఈ వైన్లు వేలంలో అందించబడే అతిపెద్ద మరియు అత్యంత…
ఎలాన్ మస్క్ జెయిట్ ఎక్స్ అనే లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్.. ఏఈఏ-12 ఫోటోను షేర్ చేశాడు. ముద్దు లొలుకుతున్న ఎలాన్ మస్క్ కొడుకు ఫోటోనెట్టింట వైరల్ అవుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తన కొడుకు ఏఈఏ-12 తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
ఓ యువకుడు ఒక్క నిమిషంలో బిలియనీర్ అయ్యాడు, ఎక్కడో బ్యాంకు ఖాతా నుండి ఒకటిన్నర ట్రిలియన్ రూపాయలు వచ్చిచేరాయి… ఆ యువకుడి ఆనందానికి అవదులే లేవు.. కానీ, ఖాతాలో డబ్బులు ఉన్నా.. తీసుకోలేని పరిస్థితి.. అసలు ఆ యువకుడి ఖాతాలోకి అంత మొత్తం ఎలా వచ్చింది..? ఆనే విషయాన్ని తెలుసుకోవడానికి.. ఆ యువకుడి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు బ్యాంకు అధికారులు.. బీహార్లో నిమిషాల్లోనే ట్రిలియనీర్ అయిన ఓ యువకుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also:…
కొన్ని సార్లు ఊహించన ఘటనలు మనిషిని అతలాకుతలం చేస్తాయి.. ఉత్తరప్రదేశ్లో ఓ దినసరి కూలీకి అలాంటి ఘటనే ఎదురైంది… ఏటీఎంకు వెళ్లిన రూ.100 డ్రా చేసిన ఆ కార్మికుడికి.. మీ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్టు మెసేజ్ రావడంతో షాక్ తిన్నాడు.. తీరా బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే అసలు విషయం తెలిసి నిరుత్సాహానికి గురయ్యాడు.. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: Rahul Gandhi: “రాహుల్ గాంధీ ప్రధాని…
విడాకులు తీసుకుంటున్న సంపన్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, అమెజాన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ బాటలోనే మరో కుబేరుడు భార్యతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అదే బాటలో గూగూల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (48)-నికోల్ షనాహన్ (37)జంట విడాకులకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్రీ బ్రిన్ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కారణంగానే విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట పేర్కొంది. సెర్జీ-నికోల్ 2018లో వివాహం…