Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒక నాయకుడు తూటాకు బలైన ఘటన గురువారం పాట్నా జిల్లాలోని మోకామా తాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. జన్సురాజ్ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి మద్దతుదారుడు ఆర్జేడీ మాజీ నాయకుడు దులార్చంద్ యాదవ్ గురువారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు. దులార్చంద్ యాదవ్ పియూష్ ప్రియదర్శికి మద్దతుగా తన మద్దతుదారులతో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన…
AAP Bihar Candidates List: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగరా మోగించింది. ఈక్రమంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల కంటే ముందే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారం 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించింది. బీహార్లో 243 మంది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్…