సెప్టెంబర్ 5న “బిగ్ బాస్-5” అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే అందులో సగం మంది కంటెస్టెంట్లు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం “బిగ్ బాస్”పై విమర్శలకు కారణమైంది. ఎలాగైతేనేం నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 10 వరకు గ్రాండ్ గా సాగింది. టీవీ యాంకర్ రవి, గాయని శ్వేత, ఆర్జే కాజల్, నటుడు మానస్, ఉమాదేవి, విశ్వ, నటి సరయు, కొరియోగ్రాఫర్ నటరాజ్, హమీదా, యూట్యూబర్ షణ్ముఖ్, ప్రియాంక, సూపర్ మోడల్ జైసీ, టీవీ…
తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే.. 1…
ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు 5 వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రసారం కానుంది. షో నిర్వాహకులు ఇటీవల కొత్త ప్రోమోను రూపొందించారు. ప్రోమోను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తారు. హీరో నాగార్జున వరుసగా మూడోసారి షో హోస్ట్గా చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా అప్డేట్ల ప్రకారం బిగ్ బాస్ పోటీదారులందరూ క్వారంటైన్ కు వెళ్ళబోతున్నారట. దానికి సంబంధించిన స్థలంతో పాటు తేదీ కూడా ఖరారు…