Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం శంకరాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడగ జంగాల కాలనీలో దొంగలు భారీ చోరీ చేశారు.
కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు… సింగరేణిలో ఉద్యోగం కోసం మామను ట్రాక్టర్ తో గుద్ది చంపేశాడు అల్లుడు.. భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కారుణ్య ఉద్యోగం కోసం దారుణాని ఒడిగట్టాడు అల్లుడు… మామను ట్రాక్టర్ తో గుద్ద
గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని అన్యాయంగా లాగేసుకున్నారని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత కాళ్లపై పడి రైతులు వేడుకున్నారు. గణపురం మండలం కొండాపూర్ శివారులో గత 4