ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియో నుండి రూ. 189 ప్లాన్ను తొలగించింది. ఇది కంపెనీ వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తర్వాత, వినియోగదారులు తమ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి ఇప్పుడు కనీసం రూ. 199కి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ను తొలగించడం ద్వారా, డేటా-సెంట్రిక్ ప్లాన్ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది. ఇండియన్ టెలికాం మార్కెట్లోని కస్టమర్లలో వాయిస్-ఓన్లీ ప్లాన్లు అంతగా…
Airtel: కస్టమర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రీఛార్జ్ పై 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ప్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి. అ
Vodafone Idea : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొత్తం టెలికాం రంగ చిత్రాన్ని మార్చేసింది. ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ అంబానీకి పోటీగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
TRAI Data: టెలిఫోన్ రెగ్యులేటర్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్ నెల డేటాను అందించింది. ఏ టెలికాం కంపెనీ బలంగా ఉంది..
దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ తాజా గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 83 వేల మార్కు దాటింది. నిఫ్టీ కూడా 25, 400కు పైగా మార్కు క్రాస్ చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది.
Vodafone Idea Share: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న.. దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా స్టాక్ గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించింది.
Job Opportunity: దేశంలోని టెలికాం రంగంలో త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు రానున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.
Bharti Airtel MD Salary: భారతీ ఎయిర్టెల్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటి. ఎయిర్టెల్ దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం భారత్తో పాటు అనేక ఇతర దేశాలలో నడుస్తోంది.