మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు నుంచి మీడియాతో ముచ్చటించిన క్రమంలో, భైరవం సినిమా షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొదట్లో ఆ సంఘటనల వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బంది
తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి, ‘మోహన్ బాబు కుమారుడిగా మీరు ఆయన నుంచి
మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు, సినీ హీరో మంచు మనోజ్, MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) మెంబర్షిప్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే, ఆయన ప్రధాన పాత్రలో ‘భైరవం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్లతో కలిసి మంచు మనోజ్ స్క్రీన్ షేర్ చేసు�
Bhairavam : మొన్నటి దాకా పెద్దగా అంచనాలు లేని భైరవం సినిమా.. ఒక్కసారిగా బజ్ క్రియేట్ చేసేసింది. మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్.. ఈ ముగ్గురూ హిట్ చూసి చాలా కాలం అయింది. పైగా వాళ్ల సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తోంది. అయినా సరే ఈ ముగ్గురి గత సినిమాలకు రానంత హైప్ ఈ ఒక్క మూవీతో వచ్చేసిందంటే దానికి కారణం ట్రైలర్. ఆదివ
Bhairavam : టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీ రిలీజ్ డేట్ పై చాలా రకాల అనుమానాలు మొన్నటి వరకు వినిపించాయి. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీమ్. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చ�