ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యా్చ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్టీవీతో యువ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్, కోచెస్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Mahesh Kumar Goud: సుప్రీంకోర్టు తీర్పు తో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.
భారత్లో ఇప్పుడు రకరకాల డీటీహెచ్లు, శాటిలైట్ టెలివిజన్ వ్యవస్థలు, కేబుల్ టీవీ.. యూ ట్యూబ్ ఇలా ఎన్నో వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. ఒకప్పుడు న్యూస్ కానీ, ఏదైనా వినోద కార్యక్రమాలు, సినిమాలు.. ఇలా ఏదైనా దూరదర్శన్ చానల్ ఒక్కటే దిక్కు… వారాంతాల్లో వచ్చే సినిమాలు, సీరియళ్లు, చిత్రలహరి, ఇతర ప్రయోజిత కార్యక్రమాలు.. రోజు ప్రసారం అయ్యే వార్తల కోసం ప్రజలు ఎంతో ఎదరుచూస్తూ ఉండేవారు.. ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ…
విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన సందేశం అందించాడు! ఆయన పంపిన స్పెషల్ వీడియో షణ్ముఖ ప్రియ కోసం ప్లే చేశారు! ఆమె తప్పకుండా ‘ఇండియన్ ఐడల్ 12’ టైటిల్ గెలుస్తుందని విజయ్ నమ్మకంగా చెప్పాడు కూడా! ఇక షణ్ముఖ స్టార్ హీరో కనిపించటంతోనే ఉబ్బితబ్బిబైపోయింది! ఆదివారం, ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పాటూ ఇండియన్ ఐడల్ ఫినాలే జరగనుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది…