Home
Bengaluru
Bengaluru News
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
బెంగళూరులోని హెచ్ఏఎల్ క్యాంపస్లో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని ప్రాంగణంలోని డే కేర్ సెంటర్లో ఓ చిన్నారిపై జరిగిన అమానుష వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 2-3 ఏళ్ల చిన్నారిని డే కేర్ సిబ్బంది హింసించినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ వీడియోల్లో కనిపించిన దారుణ దృశ్యాలు వైరల్ అయిన వీడియోల్లో చిన్నారి టాయిలెట్ నేలపై పడుకుని… -
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
Karnataka: కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారిపై శనివారం ఓ భయంకరమైన ఘటనా చోటుచేసుకుంది. ఒకప్పుడు ప్రేమించి, ఆ తర్వాత మనస్పర్థలతో దూరమైన ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు.. కదులుతున్న కారులోనే ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆ ప్రమాదం నుంచి ఆమె చాకచక్యంగా తప్పించుకుని కారులోంచి కిందకు దూకేయగా.. మరుక్షణమే ఆ కారు భారీ పేలుడుతో నిప్పుల కొలిమిగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర (30) అనే… -
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
భారతదేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంగా దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్లు కూడా భారత్లో పరిగెత్తబోతున్నాయి. -
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో కన్నడ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త వైశాక్ మృతదేహం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తీవ్ర మనోవేదన (డిప్రెషన్)తో బాధపడుతున్న వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
బెంగళూరులో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి నీట్ పరీక్ష రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. తిరిగి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 (ఆదివారం) నిర్వహించింది. అంతా సజావుగా సాగుతుందన్న తరుణంలో మరో రాజకీయ పంచాయితీ చెలరేగింది. -
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
Crime News: ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ… ఒక దాచిన పెళ్లి… చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న దారుణ హత్య. సాధారణంగా సోషల్ మీడియా పోస్టులు ఆనందాన్ని పంచుతాయి. కానీ ఈసారి అదే సోషల్ మీడియా ఓ భయంకరమైన నేరాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగిన పెళ్లి, మరో పెళ్లికి సిద్ధమైన యువతి, ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త… చివరకు ఈ కథ విషాదాంతంగా ముగిసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ… -
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లో శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. -
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
Bengaluru Traffic: వీఐపీ భద్రత పేరుతో సామాన్య ప్రజలకు కలుగుతున్న అసౌకర్యం, ఇబ్బందులపై కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. గవర్నర్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా పోలీసులు పాత విమానాశ్రయం (ఓల్డ్ ఎయిర్పోర్ట్) రోడ్డుపై సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడంతో భారీ గందరగోళం చెలరేగింది. ఈ ఊపిరాడని ట్రాఫిక్ జామ్లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్న ఓ గర్భిణీ స్త్రీ, ఆమె భర్త చిక్కుకుపోయారు. పోలీసుల తీరుతో సహనం కోల్పోయిన ఆమె భర్త..… -
Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..
Bengaluru Horror: బెంగళూర్లో షాకింగ్ సంఘటన జరిగింది. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని చెప్పి, ఒక మహిళ తన లవర్ కళ్లకు గంతలు కట్టి సజీవదహనం చేసింది. మహిళన తన ఇంట్లోనే పథకం ప్రకారం 27 ఏళ్ల యువకుడిని హత్య చేసింది. ఈ ఘటన బైదరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనానగర్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితుడిని కిరణ్గా, నిందితురాలిని ప్రేరణగా గుర్తించారు. -
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
Video Viral: బెంగళూరులోని ఓ యంగ్ బిజినెస్ మ్యాన్ చేసిన వినూత్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిల్ హేమాద్రి అనే వ్యాపారవేత్త రోడ్డు గుంతను పూడ్చడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అతడు చేసిన పని నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ఈ వైరల్ వీడియోలో అఖిల్ హేమాద్రి ఎరుపు రంగు పోర్షే కారులో అక్కడికి చేరుకుని, గుంత ఉన్న రోడ్డును స్వయంగా మరమ్మతు చేశాడు. Varun Chakaravarthy:…
తాజావార్తలు
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!