Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bengal

Bengal News

    • Vande Bharat Express: బాధలోనూ కర్తవ్యాన్ని మరవని ప్రధాని.. వందేభారత్‌ రైలు ప్రారంభం
      #జాతీయం

      Vande Bharat Express: బాధలోనూ కర్తవ్యాన్ని మరవని ప్రధాని.. వందేభారత్‌ రైలు ప్రారంభం

      ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బంగాల్‌లోని హౌరా-న్యూ జల్‌పైగురిలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
    • Clash in school over hijab: స్కూల్‌లోనూ హిజాబ్‌ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరీక్షలు రద్దు
      #జాతీయం

      Clash in school over hijab: స్కూల్‌లోనూ హిజాబ్‌ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరీక్షలు రద్దు

      కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదం ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను తాకింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని ఒక పాఠశాలలో హిజాబ్, నామబలి(కాషాయ వస్త్రాలు) ధరించ రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.
    • chocolate steal: చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య
      #జాతీయం

      chocolate steal: చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య

      chocolate steal: షాపింగ్‌మాల్‌లో చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అవమానంతో ఒక కాలేజ్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పశ్చిమబెంగాల్ అలిపుర్దుయార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
    • Horrific Accident:  70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం
      #క్రైమ్

      Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం

      Bengal Horrific Accident: గుజరాత్ లో భాయ్ దూజ్ పండుగరోజు ఓ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
    • Tarun Chugh: బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది
      #జాతీయం

      Tarun Chugh: బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది

      బండి సంజయ్ యాత్రపై టీఆర్‌ఎస్‌ చేసిన దాడిని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌ ఖండించారు. ఎన్టీవీతో మాట్లాడారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్‌ఎస్‌ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్‌ చుగ్‌. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని విమర్శించారు.…
    • బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు సరికాదు: తస్లీమా నస్రీన్
      #జాతీయం

      బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు సరికాదు: తస్లీమా నస్రీన్

      బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆదేశ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా పై మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మత చాంధస్స వాదులు హిందువుల ఇళ్లను, షాపులను నాశనం చేశారన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు. ప్రధాని షేక్‌ హసీనా మత చాంధస్స వాదంలోకి వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు ఉన్నారని వారిపై దాడులు సరికాదన్నారు. బంగ్లాదేశ్‌లో కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల వారు…
    • పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు
      #జాతీయం

      పెగాస‌స్‌‌.. కేంద్రం, బెంగాల్ స‌ర్కార్‌కు సుప్రీం నోటీసులు

      పెగాసస్ స్కామ్ వ్య‌వ‌హారం భార‌త రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపింది.. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు మొత్తం పెగా‌స‌స్ వ్య‌వ‌హారంలో అట్టుడికిపోయాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు ద్విస‌భ్య క‌మిష‌న్ వేసి.. పెగా‌స‌స్‌పై విచార‌ణ‌కు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్త‌ల్లోని నిలిచింది ప‌శ్చిమ‌బెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్…
    • బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ర‌క్తంతో త‌డిచే బెంగాల్ వ‌ద్దు..!
      #జాతీయం

      బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ర‌క్తంతో త‌డిచే బెంగాల్ వ‌ద్దు..!

      ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో, ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిస్థితుల‌పై హాట్ కామెంట్లు చేస్తూ వ‌స్తున్నారు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధంఖ‌ర్.. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయ‌న‌.. ఇవాళ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.. ర‌క్తంతో త‌డిచే బెంగాల్ వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశారు.. ఈ భూమిలో హింసకు చోటు లేద‌న్న ఆయ‌న‌.. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ అధికారులు, సీఎంను…
    • ఫేస్‌బుక్ లైవ్‌లో టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం..
      #ట్రెండింగ్ న్యూస్

      ఫేస్‌బుక్ లైవ్‌లో టీవీ నటుడు ఆత్మహత్యాయత్నం..

      చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ముఖ్యంగా పేద ప్రజల జీవనోపాధిని కోల్పోయేలా చేసింది ఈ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా చాలా మంది పేద ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాదు చాలా మంది ఆకలి చావులకు గురవుతున్నారు. అటు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా సినీ పరిశ్రమపై కూడా పడింది. షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాలీ…
    • తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
      #జాతీయం

      తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష

      తుపాను ప్రభావంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేడు ఉన్నతాధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. రేపు తుఫాన్ ప్ర‌భావిత ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థితిని స‌మీక్షించ‌నున్నారు. రేపు ఢిల్లీలోని త‌న నివాసం నుంచి బ‌య‌లుదేర‌నున్న ప్ర‌ధాని ముందుగా భువ‌నేశ్వ‌ర్‌కు వెళ్ల‌నున్నారు. అక్క‌డ ఉన్న‌తాధికారులతో స‌మావేశ‌మై ఒడిశాలో తుఫాన్ ప‌రిస్థితిపై స‌మీక్షించ‌నున్నారు. అనంత‌రం తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాలైన బాలాసోర్‌, భ‌ద్ర‌క్‌, పర్బ మేదినిపూర్‌ల‌లో ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లనున్నారు.
    ←1…4567→

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions