బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ సంవత్సరం జనవరిలో కనిపించకుండా పోయాడు. అయితే సదరు వ్యక్తి నోయిడాలోని మోమోస్ స్టా్ల్ లో కనిపించాడు. నిశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబీకులు అనుకున్నారు. అయితే అతను.. జనవరి 31వ తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా మిస్సైయ్యాడు.
Beggar Donates Money: ఎన్ని కోట్లు సంపాదించినా పిల్లికి కూడా భిక్షం పెట్టని వాళ్లున్న సమాజంలో బిచ్చం ఎత్తుకుంటూ కొన్ని వేల రూపాయలను విరాళంగా ఇచ్చాడు విశాఖపట్నానికి చెందిన ఓ బిచ్చగాడు.
Man Donation With Begging: మనుషులు చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పిసినారిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ తెగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం విరాళం ఇచ్చాడు. ఆ విరాళం వందల్లోనో, వేలల్లోనో కాదు.. ఏకంగా…
కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ దారి లేనప్పుడు రోడ్డుపై చేయిచాచి భిక్షాటన చేసి దాతలు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. అయితే, ఓ మహిళ భిక్షాటన చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు, రోజుకు ఎంత సంపాదిస్తున్నది అనే విషయాలను ఆమె తన డైరీలో రాసుకుంటున్నది. రోజుకు 1500 వరకు సంపాగిస్తున్నట్టు డైరీలో రాసుకున్నది. అంటే నెలకు సుమారు 40 వేలకు పైగా సంపాదన. క్రమం తప్పకుండా ఆ మహిళ రోజూ రోడ్డుపై చిన్నపిల్లవాడిని ఒడిలో కూర్చుబెట్టుకొని భిక్షాటన చేస్తున్నది.…
సాధారణంగా ఎవరైన బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బంది తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాలు పెద్దగా బయటకు రావు. అయితే, కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. ఆయన మరణించాడని తెలుసుకున్న హవినహడగలి ప్రజలు సోకసముద్రంలో మునిగిపోయారు. హుచ్చబస్య అంతిమయాత్రను ఘనంగా చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్రను నిర్వహించి ఘనంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. Read: హెచ్చరిక:…