భారతదేశంలోనే కాదు ఒకప్పుడు ప్రపంచం అంతటా పిల్లలు కథలు వినేవారు! పెద్ద వాళ్లు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వారికి రకరకాల కహానీలు చెప్పేవారు! కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండియాలో ఉన్న పరిస్థితే వెస్టన్ కంట్రీస్ లోనూ కనిపిస్తోంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ లోనో, కంప్యూటర్ లోనో, టీవీలోనో తల దూర్చేస్తున్నారు. కథలు ‘వినటం’ పూర్తిగా పోయింది. కళ్లప్పగించి ‘చూడటం’ మాత్రమే మిగిలింది! ‘వినటం’ వల్ల పిల్లల్లో ‘ఊహా శక్తి’ పెరుగుతుంది. కానీ, ఆధునిక టెక్నాలజీ ‘బొమ్మల’…