ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.. లేకుంటే చాలా మందికి నిద్ర కూడా రాదు.. అయితే ఫోన్ ను తల కింద, లేదా పక్కన పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుంది.. అస్సలు నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం… చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇదే అలవాటు. ఇక సెల్ఫోన్ వినియోగానికి బానిసలవుతున్న చిన్నారులు అనేక మంది వాటికి దూరమైతే తట్టుకోలేక మానసిక రోగాల బారిన కూడా పడుతున్నారు. ఇక పెద్దలు…
సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్…
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్) ఆదివారం జరుగనున్నది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరుగడం ఇది మూడోసారి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పేపర్-1 కు 3,51,468 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పేపర్-2 పరీక్షకు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ,…