కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం మొదలైంది. శాతవాహన విశ్వ విద్యాలయంలో అర్ధరాత్రి సమయంలో ఎలుగుబంటి సంచరిస్తుండం కెమెరాకు చెక్కింది. ఎలుగుబంటి సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
అడవుల్లో వుండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండటంతో.. జనాల్లో భయం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు బిక్కు బిక్కు మంటూ ప్రాణం గుప్పిట్లో పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు. ఈమధ్యకాలంలో అడవుల్లో చెట్లను నరకడం, అడవుల్లోనే జనాలు జీవనం కొనసాగిస�
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి చనిపోయింది. తీవ్రమైన గాయాలతో విశాఖకు తరలిస్తుండగా ఎలుగుబంటి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఉద్ధానంలో సోమవారం తెల్లవారుజామున పొలం పనుల కోసం వెళ్లిన కొందరిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. కొందరు ఈ దాడి నుంచి తప్పించుకోగా ఏడుగ�
మానవాళికి జంతువులకు వీడిదీయలేని అనుంబంధం ఉంది. సింహం లాంటి మాంసాహార జంతువులు సైతం మనుషుల మధ్య పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీడియోలు మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులలో ఉన్న మేథాశక్తి బయటపడుతుంటుంది. వాటి మేథాశక్తి ముందు కొన్ని సార్లు మనుషులు మెదడు తక్కువే అనిపిస్తుం�
సెల్లార్లోనో లేదంటే పార్కింగ్ ప్రదేశంలోనో కారును పార్కింగ్ చేసిన తరువాత లాక్ పడిందా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. లాక్ పడింది అని రూఢీ చేసుకున్నాకే అక్కడి నుంచి తిరిగి వెళ్తాం. కానీ, ఆ నగరంలో అలా కాదు. కార్లను ఎట్టిపరిస్థితుల్లో కూడా లాక్ చేయరు. 24 గంటలు అన్లాక్ చేసే ఉంచుత�
మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎక్కువ మంది మృతి చెందారు. అప్పుడప్పుడే ప్రపంచం అడ్వాన్డ్స్ వెపన్స్ను తయారు చేసుకుంటున్నది. ఆ యుద్ధంలో తయారు చేసిన వెపన్స్ను వినియోగించారు. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇక, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలెండ్ సైన్య�
పెళ్లి వేడుకలకు వందలాది మంది అతిథులు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తుంటారు. మెక్సికోలోని న్యూవో లియోన్ పర్వత ప్రాంతంలో ఇటీవలే ఓ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అతిథుల కోసం రిసెప్షన్ హాలులో భోజనం