భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్ కెరియర్ లో 40 మ్యాచ్ లకు పైగా ఆడిన ఆటగాళ్లకు ఇక నుండి ఒక్కో మ్యాచ్ కు 60,000 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అండర్ 23 ఆటగాళ్లకు 25,000 వేలు, అండర్ 19 ఆటగాళ్లకు 20,000 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.…
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మటు లో భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న తన బాధ్యతల నుండి తప్పుకుంటాను అని విరాట్ కోహ్లీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత హెడ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి కుఫా తన బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలుస్తుంది. దాంతో బీసీసీఐ ప్రస్తుతం కొత్త కోచ్ వేటలో పడినట్లు తెలుస్తుంది. ఇక శాస్త్రి తర్వాత ఆ…
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ… యూఏఈ వేదికగా జరగనున్న 2021 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను చాలా ఆలోచించానని అలాగే తన సన్నిహితులైన రోహిత్ శర్మ అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో చర్చించానని తెలిపాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలోచనలో పడిన భారత…
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని బీసీసీఐ మొదట కొట్టిపారేసింది. కానీ నిన్న స్వయంగా కోహ్లీనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను ఏ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలిపాడు. అయితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు…
భారత జట్టును అన్ని విభాగాల్లో విజయవంతంగా నడిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 టీమ్ కెప్టెన్గా వైదొలగనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. అయితే, టెస్ట్లు, వన్డేలకు మాత్రం కెప్టెన్గా కొనసాగనున్నట్టు పేర్కొన్నాడు కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.. అక్టోబర్లో దుబాయ్లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 కెప్టెన్గా తాను వైదొలుగుతానంటూ ఓ…
ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో దానిని వాయిదా వేశారు. భారత్ లో ఇంకా క్రోనా కేసులు తగ్గకపోవడంతో ఇప్పుడు ఆ సీజన్ సెకండ్ హాఫ్ ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక యూఏఈ లో నిర్వహిస్తున్న అక్కడి ఐపీఎల్ మ్యాచ్ లకు అక్కడి ప్రభుత్వం అభిమానులను…
వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ. విశ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ వన్డే, టీ20 ఫార్మట్స్ లో తన కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోతున్న కోహ్లీ పై…
టీంఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గత కొంతకాలంగా ఎక్కువగా విన్పిస్తుంది. రోహిత్ కే ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాలి? అనే అంశంపై స్టాటిస్టిక్స్ తో సహా అభిమానులు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా ఓడిన ప్రతిసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తోంది. సీనియర్లు సైతం రోహిత్ కు పగ్గాలు అప్పగించాలని మద్దతు పలుకుతున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే టీ-20 వరల్డ్ కప్…
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన చివరి టెస్ట్ను (ఈసీబీ ) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఈ చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు భారత జట్టు ఫిజియోకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే మరిన్ని కరోనా కేసులు నమోదు అవుతాయోనన్న అనుమానంతో మ్యాచ్ రద్దు చేశారు. మరోవైపు మ్యాచ్ రద్దు ప్రకటన చేసే క్రమంలో హైడ్రామా నెలకొంది. మొదట వాయిదా అని ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత…
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను ఐపీఎల్ సమయం దగ్గరకు వస్తుండటంతోనే రద్దు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ తాజాగా స్పందించాడు. టామ్ హారిసన్ మాట్లాడుతూ… బీసీసీఐ ఈ మ్యాచ్ ను రద్దు చేయాలి అని అనుకోలేదు. ఈ చివరి టెస్ట్ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి అని బీసీసీఐ అనుకుంది.…