ఉద్యోగం.. బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా ఉండదు. కానీ వృద్ధాప్య దశకు చేరుకున్నాక ఆర్థిక కష్టాలు వెంటాడుతుంటాయి. బతుకు భారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సురక్షితంగా ఉంటే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు. అందువల్ల, ఇప్పటి నుండే రేపటి కోసం పొదుపు చేయడం ముఖ్యం. పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం అందించే అటల్ పెన్షన్ యోజన పథకం అద్భుతంగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10…
ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో వృద్ధాప్యం కోసం అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి అటల్ పెన్షన్ యోజన.. ఇందులో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను అందిస్తుంది.. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కేవలం రూ.210 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.5000 పెన్షన్ పొందవచ్చు. అంటే ప్రతిరోజూ రూ.7 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.. ఇక…
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. అదే సమయంలో ఈ పథకం టర్నోవర్ మొత్తం 28 వేల కోట్ల రూపాయలను దాటింది.