Haris Rauf ICC Ban: 2025 ఆసియా కప్లో భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఫైనల్తో సహా మూడు మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వాస్తవానికి ఈ ఉత్రికత్తత పరిస్థితులను ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించింది. ఈక్రమంలో మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశం దుబాయ్లో జరిగింది. ఈ సమావేశంలో ఆసియా కప్ వివాదం కూడా చర్చకు వచ్చింది. చర్చ అనంతరం ఐసీసీ.. పాకిస్థాన్…
PCB Files Complaint Against Arshdeep Singh: పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. తాజాగా ఫైనల్ మ్యాచ్కు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది. అర్ష్దీప్ ప్రేక్షకుల పట్ల “అభ్యంతరకరమైన” సంజ్ఞలు చేశాడని పీసీబీ ఆరోపించింది. పాకిస్థాన్ వార్తా వెబ్సైట్ జియో టీవీ ఈ విషయంపై ఒక నివేదికను ప్రచురించింది. 2025 ఆసియా కప్లో పాకిస్థాన్-ఇండియా సూపర్ ఫోర్ మ్యాచ్ ముగిసిన…
2025 ఆసియా కప్ మెగా మ్యాచ్ ఆదివారం దుబాయ్లో జరగనుంది. ఈ మ్యాచ్ పట్ల అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు తమ బలాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అభిమానులు సోషల్ మీడియాలో తమ తమ జట్లను ఉత్సాహపరుస్తున్నారు. మ్యాచ్ గురించి తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. 2025 ఆసియా కప్లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) అధ్యక్షుడు అశోక్ పండిట్ మాట్లాడుతూ..…
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా…
IND vs PAK: ఆసియా కప్ కోసం భారత జట్టు తన స్క్వాడ్ను నిన్న ( ఆగస్టు 19న) ప్రకటించింది. పాకిస్తాన్ కూడా ఇప్పటికే జట్టును వెల్లడించింది. అయితే, ఇండియా - పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అభిమానులకు అనుమానంగా ఉంది.