టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అప్పటివరకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’వంటి ఒక బోల్డ్ మూవీ రాలేదు.అందుకే ఈ సినిమా విడుదల సమయంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. అయినా ఏ మా�
షాలిని పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరనన ‘అర్జున్ రెడ్డి’లో షాలినీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే ఆరేళ్లు గడిచింది. ఈ సినిమా తర్వాత షాలినీ తెలుగు, తమిళం, హిందీ లో మంచి ఆఫర్లు దక్కించుకుంది.మొదటి చిత్రంతోనే షాలినీ పాండే �
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈ సినిమాతో ఈయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు…ఇక ఈ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ ను అందుకున్నాడు.ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ హీరో గా ఎనిమల�
అర్జున్ రెడ్డి..ఈ సినిమా 2017 సంవత్సరం లో ఒక సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీని ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తీసాడని సమాచారం.. కానీ ముందుగా సందీప్ షుగర్ ఫ్యాక్టరీ అనే �
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి మధ్య వివాదం ఎప్పటినుంచో అలాగే కొనసాగుతూనే ఉంది. అనసూయ ఇన్ డైరెక్ట్ గా విజయ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా లో ట్వీట్లు చేయడం ఆ ట్వీట్ పై విజయ్ అభిమానులు మండిపడుతూ ఆమెపై ట్రోల్స�