ఐ లవ్ యూ ‘రస్నా’ అనే యాడ్ గుర్తుకుందా.. ఓ ప్రముఖ పానీయం పేరు అది.. అయితే, ఇప్పుడు రస్నా వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ పిరోజ్షా ఖంబట్టా కన్నుమూశారు.. గుండెపోటుతో అహ్మదాబాద్లో మరణించినట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది.. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల అరీజ్ పిరోజ్షా.. ఈ నెల 19వ తేదీన తుదిశ్వాస విడిచారు.. ఆయనకి భార్య పెర్సిస్ మరియు పిల్లలు పిరుజ్, డెల్నా మరియు రుజాన్.. కోడలు బినైషా మరియు మనవళ్లు అర్జీన్,…