Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ap Govt

Ap Govt News

    • ఎక్సయిజ్ స్కామ్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం…
      #ఆంధ్రప్రదేశ్

      ఎక్సయిజ్ స్కామ్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం…

      విశాఖలో వెలుగు చూసిన ఎక్సయిజ్ స్కామ్ పై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నేడు అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏకకాలంలో ఫిజికల్ వెరైఫికేషన్ చేయనున్నారు అధికారులు. సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో 33లక్షలు మాయం చేసిన విషయం తెలిసిందే. సిఐ ప్రమేయంతో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. ఇప్పటికే సిఐను విధుల నుంచి తప్పించిన అధికారులు… 12మంది వైన్ షాప్ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. గోల్ మాల్ అయిన నగదు…
    • అది ఫేక్ వెబ్‌సైట్.. ‘ఆనందయ్య మందు’పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
      #Top Story

      అది ఫేక్ వెబ్‌సైట్.. ‘ఆనందయ్య మందు’పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

      ఆనందయ్య మందు పంపిణీ చాలా గందరగోళంగా తయారైంది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని…
    • ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద సంఖ్య‌లో ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది ప్ర‌భుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్.. వీరిలో క‌లెక్ట‌ర్లు.. పెద్ద సంఖ్య‌లో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఉన్నారు.. ఇక‌, ఇవాళ ఏపీ స‌ర్కార్ బ‌దిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. శ్రీకాకుళం కలెక్టర్‌ జె.నివాస్‌ బదిలీ.. ఆయ‌న స్థానంలో ఎల్‌.ఎస్‌.బాలాజీరావు నియామకం అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీ.. ఆయ‌న స్థానంలో నాగలక్ష్మి…
    • మందు పంపిణీపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు
      #Top Story

      మందు పంపిణీపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు

      ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతోనే మందు పంపిణీ చేస్తానని.. మూడు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించి ముందు ఎప్పుడు పంపిణీ చేసిందో వెల్లడిస్తానని తెలిపారు. పోలీసులు నిర్బంధించలేదని, రక్షణ కల్పించారని..ఉన్నవాళ్ళకి కాదు లేని వాళ్లకు కూడా మందు పంపిణీ చేశానన్నారు. మందుకు కావలసిన వనమూలికలు సమృద్ధిగా ఉన్నాయని..ఇప్పటి వరకు…
    • ఆనంద‌య్య మందు పంపిణీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య మందు పంపిణీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌

      ఆనందయ్య మందు పంపిణీపై విచార‌ణ‌ను మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.. ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సంద‌ర్భంగా కోర్టు తోసిపుచ్చింది.. ఈ వ్య‌వ‌హారంపై మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విచారణ చేప‌ట్ట‌నుంది హైకోర్టు.. అయితే, ఆనందయ్య మందుపై ప్ర‌భుత్వం కాసేప‌ట్లో స‌మీక్ష జరుపుతోందని కోర్టుకి తెలిపారు ప్ర‌భుత్వ న్యాయవాది.. దీంతో.. ప్రభుత్వ స‌మీక్ష నిర్ణయం తెలపాలని.. మధ్యాహ్నం తీర్పు వెల్ల‌డిస్తామ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.. దీంతో.. విచార‌ణ‌ను వాయిదా వేసింది. మ‌రోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేద‌ని…
    • ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

      ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్…
    • కోవిడ్‌తో అనాథులైన పిల్ల‌ల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఉత్త‌ర్వులు జారీ
      #ఆంధ్రప్రదేశ్

      కోవిడ్‌తో అనాథులైన పిల్ల‌ల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఉత్త‌ర్వులు జారీ

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం… అనాథ‌లుగా మారిన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథ‌లైతే ఎక్స్ గ్రేషియా వ‌ర్తింప‌జేయాల‌ని నిర్ణ‌యించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారుల‌కు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించ‌నుండ‌గా.. అల్పాదాయ…
    • క్వారీలో పేలుడు : మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిన ఏపీ సర్కార్
      #ఆంధ్రప్రదేశ్

      క్వారీలో పేలుడు : మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిన ఏపీ సర్కార్

      మామిళ్ళపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నామని గనులు, భూగర్భశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 5 ప్రభుత్వశాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామని..అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వస్తుందని ఆయన వెల్లడించారు. తక్షణం నష్టపరిహారం కింద మృతులకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటిస్తున్నామన్నారు. లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. ఘటనాస్థలాన్ని డిఎంజి నేతృత్వంలో వెంటనే మైనింగ్ అధికారులు పరిశీలించారని ఆయన తెలిపారు. క్వారీనిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని…
    • కరోనా పరీక్షలు : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
      #ఆంధ్రప్రదేశ్

      కరోనా పరీక్షలు : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

      ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను నియంత్రించింది ఏపీ ప్రభుత్వం. సీటీ స్కాన్, హెచ్చార్ సీటీ స్కాన్ ధరను రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులతో పాటు ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్ నిమిత్తం రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని…
    ←1…929394

తాజావార్తలు

  • Supreme Court: మతం మారితే ఎస్సీ హక్కులు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

  • Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!

  • Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?

  • SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ బౌలర్ వచ్చేశాడోచ్..!

  • 8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions