ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మాములుగా లేవు.. తెలంగాణాలో మాత్రం ధరలు తక్కువగా ఉంటాయి.. అందుకే అక్కడి నుంచి అక్రమంగా మందును తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు… ఇలాంటి వాటిని అమ్మేందుకు ఏపీ పోలీసులు బార్డర్స్ లో ఎప్పుడూ తనికీలు చేస్తారు.. కానీ ఈరోజు మాత్రం పోలీసులు పెద్ద ఆపరేషన్ ను చేశారు.. ఈ క్రమంలో ఓ లేడి తెలివిని చూసి ఖంగుతిన్నారు.. ఆమె అక్రమంగా మందును విక్రయస్తుంది.. మందును దాచేందుకు పెద్ద సొరంగం తవ్వింది.. అందుకు సంబందించిన…
ఆరోజుల్లో అమ్మమ్మలు, అమ్మలు ఎప్పుడూ చీరలో కనిపించేవారు.. కానీ ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళితేనే చీరల్లో కనిపిస్తున్నారు.. మిగతా టైం లో ఎక్కువగా నైటీలలో కనిపిస్తున్నారు.. పెళ్ళైన, పెళ్లి కానీ అమ్మాయిలు అందరు నైటీలను ఎక్కువగా వేసుకుంటున్నారు.. ఇక ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకొనే దుస్తుల విషయంలో ఎటువంటి పరిమితులు, షరతులు లేవు కాబట్టి ఎక్కువగా పగలు రాత్రి తేడా లేకుండానే నైటీలను వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు,…
మహిళల రక్షణ కోసం ఎన్ని రకాల కొత్త చట్టాలను తీసుకొస్తున్న కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది.. ఓ బాలిక ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది..బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి అదే ఆటోలో ఉన్న ఓ స్నేహితుడు సహకరించాడు.. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది.. వివరాల్లోకి వెళితే..ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామస్తుడే కదా అని ఆటో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు పర్యటించారు. (సెప్టెంబర్ 15 - 28) మధ్య పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులు వెళ్లగా.. అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద సిమెంట్ లారీ – తఫాన్ వాహనం ఢీకున్నాయి.. ఈ ప్రమాదంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.. గత కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆ ప్రమాదం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 11 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. మృతులంతా కర్ణాటక…
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు, కర్నూలు, రహదారిలో లారీ వేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు మరణించారు.. ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. సంతమాగులురు రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పల్నాడు జిల్లా…
కామాంధులకు వావి వరుసలు అస్సలు అవసరం లేదు.. ఆడది అయితే చాలు వయస్సు కూడా అక్కర్లేదు.. వారి కోరికలు తీరితే చాలు అనుకుంటారు.. ఎన్ని రకాల కొత్త చట్టాలు వచ్చినా.. కఠినంగా శిక్షలు వేసిన మృగాల్లో మార్పులు రావడం లేదు.. అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు.. తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది..13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చారు. లైంగిక దాడి తర్వాత చిత్రహింసలకు గురిచేసి చిన్నారి ముఖంపై బండరాళ్లు…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈసారి ఏకంగా ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన ఆర్టీసీ తన శాఖలో ఉన్న పలు ఖాళీలకు దరఖాస్తుల ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు డ్రేడుల్లో అప్రంటీస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు…
మృత్యువు ఎప్పుడు ఎలా వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం.. టైం వస్తే ఎలాగైనా పోవాల్సిందే.. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎ ప్రమాదం ముంచుకోస్తుందో అంచనా వెయ్యలేం.. ఓ వ్యక్తి కొత్త కారు కొన్న సంతోషంలో ఫ్రెండ్స్ కు దావత్ ఇవ్వాలని అనుకున్నారు.. అదే ఆనందం అతని ప్రాణాలను తీసింది.. కొత్త కారులో బయలు దేరిన ఫ్రెండ్స్ మరణంలో కూడా తోడుగా వెళ్లారు.. ఈ దారుణ రోడ్డు ప్రమాదం అనంతపురంలో వెలుగు చూసింది.. అతి వేగం ప్రాణాలను…