Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఏపీలో తగ్గని కరోనా సునామీ.. 24 గంటల్లో 114 మంది మృతి
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో తగ్గని కరోనా సునామీ.. 24 గంటల్లో 114 మంది మృతి

      ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 22,610 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 114 కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 23,098 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య…
    • ఏపీ బ‌డ్జెట్‌పై స్వ‌రూపానందేంద్ర ప్ర‌శంస‌లు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ బ‌డ్జెట్‌పై స్వ‌రూపానందేంద్ర ప్ర‌శంస‌లు

      ఆంధ్రప్రదేశ్ వార్షిక బ‌డ్జెట్ 2021-22పై ప్ర‌శంస‌లు కురిపించారు విశాఖ శారదా పీఠాధిప‌తి స్వరూపానందేంద్రస్వామి.. ఏపీ బ‌డ్జెట్‌పై స్పందించిన ఆయ‌న‌.. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమ‌న్న ఆయ‌న‌.. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్‌ జగన్ అభినందనీయుడు అని పేర్కొన్న స్వరూపానందేంద్ర.. రిషికేశ్ లో ఉన్న మేం…
    • ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 
      #Top Story

      ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 

      ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి.  ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది.  ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు.  అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2021-22 సంవ‌త్స‌రానికిగాను వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.2,29,779.21 కోట్లు.  వెన‌క బ‌డిన కులాల‌కు బ‌డ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు.  ఇక ఏ…
    • లైవ్: ఏపీ బడ్జెట్ సమావేశాలు 
      #Top Story

      లైవ్: ఏపీ బడ్జెట్ సమావేశాలు 

    • నేడు ఏపీ అసెంబ్లీ సమావేశం…
      #Top Story

      నేడు ఏపీ అసెంబ్లీ సమావేశం…

      ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.  ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది.  అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి.  ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది.  ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు.  గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.  ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది.  ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. …
    • అరకులో సంపూర్ణ లాక్ డౌన్… ఎప్పటి వరకు అంటే… 
      #Top Story

      అరకులో సంపూర్ణ లాక్ డౌన్… ఎప్పటి వరకు అంటే… 

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు.  రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి.  కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.  అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు.  దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్…
    • కోవిడ్‌పై ఫైట్.. కియా రూ.5 కోట్ల సాయం..
      #ఆంధ్రప్రదేశ్

      కోవిడ్‌పై ఫైట్.. కియా రూ.5 కోట్ల సాయం..

      క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది.. ప్ర‌భుత్వాల‌కు ఇది భారంగా కూడా మారుతోంది.. అయితే, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు సాయం అందించ‌డానికి మేమున్నాం అంటూ ముందుకు వ‌స్తున్నాయి ప‌లు సంస్థ‌లు.. తాజాగా, కియా మోటార్స్‌ తన వంతు సాయం ప్రకటించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్‌టీ ద్వారా ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన ప‌త్రాల‌ను అంద‌జేశారు కియా ప్రతినిధులు. ఈ నిధులను…
    • కోవిడ్‌తో అనాథులైన పిల్ల‌ల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఉత్త‌ర్వులు జారీ
      #ఆంధ్రప్రదేశ్

      కోవిడ్‌తో అనాథులైన పిల్ల‌ల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఉత్త‌ర్వులు జారీ

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం… అనాథ‌లుగా మారిన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథ‌లైతే ఎక్స్ గ్రేషియా వ‌ర్తింప‌జేయాల‌ని నిర్ణ‌యించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారుల‌కు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించ‌నుండ‌గా.. అల్పాదాయ…
    • ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో త‌గ్గ‌ని కోవిడ్ జోరు.. మ‌ళ్లీ వంద దాటిన మృతులు

      ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 106కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా…
    • కొత్త ప్రతిపాదనలతో ఒక్క స్కూలు కూడా మూత‌ప‌డొద్దు-సీఎం జ‌గన్
      #Top Story

      కొత్త ప్రతిపాదనలతో ఒక్క స్కూలు కూడా మూత‌ప‌డొద్దు-సీఎం జ‌గన్

      కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడ‌ద‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకం, సీడీల‌ను ఆవిష్కరించిన సీఎం‌.. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను ప‌రిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలిపే విధంగా…
    ←1…2,0282,0292,0302,0312,032…2,042→

తాజావార్తలు

  • Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!

  • Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు

  • AP SSC Results 2026: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..

ట్రెండింగ్‌

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions