బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాలో ఈ అమ్మడు నటించింది.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. కానీ అమ్మడు నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇక ఆ తర్వాత తెలుగు ఈ అమ్మడు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జనాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్…
Ananya Panday: అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న అనన్య.. తెలుగులో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.