నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘చీకటిలో’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్…
డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్గా ఐదు రిలీజ్లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చిన ఈ కొత్త కంటెంట్లో సూపర్ హీరో, కామెడీ,…
ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్.ఎం. హీరోయిన్గా, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాతో విజయేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే, ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయి, బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. Also Read:Kajal Aggarwal : వేకేషన్ మూడ్లో కాజల్ అగర్వాల్..భర్తతో…