ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది చెప్పేందుకు నేను సిద్ధం.. దీనిపై ఎవరు చర్చకు వస్తారో రావాలని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు సోమువీర్రాజు.. ఈ సందర్భంగా.. అమరావతి రైతులు ఆయన్ను కలిశారు.. అమరావతి రైతులు పాదయాత్రకు ఆహ్వానించారు.. రైతులకు అండగా నిలుస్తున్న బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు అమరావతి జేఏసీ నేతలు.. అయితే, ఏపీలో వినాయక చవితికి…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలిచ్చే పరిస్థితి లేదన్నారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు.? ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి మాత్రం నిధులు ఉన్నాయా.?కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే 78 శాతం పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ,…