కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య ఈ నెల 20న విడుదలైన కుబేర సూపర్ హిట్ తెచ్చుకుంది. ముఖ్యంగా ధనుష్ నటన కు మంచి ప్రశంసలు దక్కాయి. అటు నాగార్జున వయసుకు తగ్గ మంచి పాత్ర చేసారని కితాబు…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ థియేటర్లలో రిలీజ్ అయింది. Also Read : Suriya 45 : సూర్య ‘కరుప్పు’…
ఓవైపు ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదని సినిమా ఫంక్షన్స్ లో మీడియా ముందు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తారు నిర్మాతలు. తీరా తమ సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం సైలెంట్ గా వెళ్లి ప్రభుత్వాల దగ్గర అనుమతులు తెచ్చుకుంటారు సదరు నిర్మాతలు. ఇక లేటెస్ట్ గా ధనుష్ నటించిన కుబేర సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టిప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు వరకు పెంపునకు…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ కుబేర ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్లో మంచి స్పందన అందుకోగా. మనకు తెలిసి శేఖన్ కమ్ముల మూవీస్ అంటే క్లసిక్గా ఉంటాయి. కానీ ఈ మూవీతో తన డైరెక్షన్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఇక ఇటీవల నాగార్జున…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు సినీ హీరో అక్కినేని నాగార్జున.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసిన నాగార్జున.. తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు..
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్గా ఆడియెన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సత్తా చాటి.. రజనీ మార్కెట్ని ఇండస్ట్రీకి తిరిగి పరిచయం చేశాడు. చివరగా ‘వేట్టయాన్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాగా ఇప్పుడు ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్…
టాలీవుడ్కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ వార్, హీరోల మధ్య పోటీ, స్టార్ ఇమేజ్వంటి కారణంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి…
టాలీవుడ్ స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు ఉదయం ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేసారు. ఇటీవల అక్కినేని నాగార్జున హై ఎండ్ కారును కొనుగులు చేసారు.ఆ కొత్త కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన హీరో నాగార్జున. తన కొత్త లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ లో అధికారుల సమక్షంలో ఫోటో దిగి వెహికల్ రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో స్టార్…
అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆయన శతజయంతి సందర్భంగా అనేక ఉత్సవాలు కూడా నిర్వహించింది ఆయన కుటుంబం. ఇప్పుడు ఏడాది గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో కుటుంబం అంతా హాజరైంది. ఇక ఆయన కుమారుడు నాగార్జున సైతం ఈ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు నాగేశ్వరరావు బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది…
అక్కినేని నాగార్జున ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుండగా దానికి హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడిగా అక్కినేని నాగార్జున పాలు ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటరాక్షన్స్ లో భాగంగా నాగార్జున తన తండ్రి గురించి తన తండ్రి క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఒకానొక సందర్భంలో…