అక్కినేని నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
Akkineni Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..
Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఎన్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు.
Nagarjuna Akkineni: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను కొనసాగించింది. ఈ కూల్చివేతపై నాగార్జున తొలి సారి స్పందించారు.
King Nagarjuna Birthday Special: కింగ్ నాగార్జున పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఆయన అభిమానులకి ఒక మంచి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆగష్టు 29న, సూపర్ హిట్ సినిమా మాస్ మళ్ళీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను 4K ఫార్మాట్లో మళ్లీ విడుదల చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన మాస్ సినిమా అప్పటికి నాగార్జునకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన మాస్ సినిమాను నాగార్జున…
Akkineni Nagarjun Bigg Boss Telugu 8 Teaser Released: బిగ్బాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 అఫీషియల్ టీజర్ ని బిగ్ బాస్ హౌస్ నాగార్జున రిలీజ్ చేశారు. మొదటి రెండు సీజన్ల తర్వాత నుంచి బిగ్ బాస్ ని నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నట్లుగా క్లారిటీ…
Manam Rerelease: లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మనం’. మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్…
టాలీవుడ్ డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి అందరికీ తెలుసు.. దర్శకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్.. ఫ్యాన్స్ కు ఎప్పుడూ మాస్ మసాలా ట్రీట్ సినిమాలను అందిస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తాడు.. అందుకే ఇప్పటికి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. పూరి తో సినిమా చేస్తే అతడి క్యారెక్టరైజేషనే మారిపోతుంది. అలాంటి పూరి ఇప్పుడు వరుస పరాజయాల్లో ఉండగా, నిఖార్సయిన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. పూరి ఓ స్టార్ హీరోతో సినిమా…