Akhil Sarthak supports Pallavi Prasanth : బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తాజా నామినేషన్స్ లో టార్గెట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ను ఏకంగా తొమ్మిది మంది నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో అమర్ దీప్- ప్రశాంత్, గౌతమ్ కృష్ణ- ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం చర్చనీయాంశం అయ్యింది. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకుంటూ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నావంటూ అందరూ ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.…
‘బిగ్బాస్ నాన్స్టాప్’ రియాలిటీ షోకు శుభం కార్డు పడింది. 83 రోజుల పాటు సాగిన ఈ షో విజేతగా నటి బిందు మాధవి నిలిచింది. ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్మనీని ఆమె సొంతం చేసుకుంది. దీంతో తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక మహిళ విన్నర్గా నిలిచింది. ఆల్రెడీ ఓసారి రన్నరప్ దాకా వెళ్ళిన అఖిల్ సార్థక్.. ఈసారి ఓటీటీ వర్షన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలని గట్టిగా ప్రయత్నించాడు. కానీ, అతనికి మరోసారి ఓటమి…
ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్సనాలిటీ 2020లో ఇప్పటికే బిగ్ బాస్-4 కంటెస్టెంట్ దివి స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మేల్ క్యాటగిరీలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ స్థానం సంపాదించుకోవడం విశేషం. బిగ్ బాస్-4లో కంటెస్టెంట్ గా వచ్చిన అఖిల్ సార్థక్ ‘2020 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ’గా నిలిచాడు. ఈ విషయాన్నీ అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకున్నాడు. ఇది…