Home
Ai In India
Ai In India News
-
ChatGPT Go: చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్!
ChatGPT Go: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAI భారత్లో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రకటించింది. ఇది ప్రస్తుతం ఉన్న ChatGPT Plusకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చింది. దీని మొదటగా భారత మార్కెట్లో లాంచ్ చేయగా.. అతి త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది. OpenAI ప్రకారం.. ChatGPT Go సబ్స్క్రిప్షన్తో వినియోగదారులు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, పెద్ద ఫైల్ అప్లోడ్స్, విస్తృతమైన ఇమేజ్ జనరేషన్, అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్, ఇంకా ఎక్కువ… -
AI Impact: షాకింగ్ రిపోర్ట్.. ఆ దెబ్బతో 2030 నాటికి లక్షల ఉద్యోగాలు గల్లంతు!
AI Impact: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకీ ఎంత అబివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ఇకపోతే, అనేక రంగాలలో పని శైలిలో ఎంత విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందో ప్రతిరోజు చాలానే చూస్తున్నాము. అయితే, ఈ సాంకేతిక విప్లవం భారత్లో లక్షల మంది ఉద్యోగాలకు ముప్పుగా మారబోతున్నట్టు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తయారీ, రిటైల్, విద్య రంగాల్లో భారీగా ఉద్యోగ నష్టాలు చోటుచేసుకోనున్నాయని ‘సర్వీస్నౌ’ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం,… -
Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..
Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లండన్ లో నిర్వహించిన ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరమ్ లో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI), భారత్ తీసుకుంటున్న విధానాలపై ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ‘‘మానవ మెదడు ఎప్పటికీ ఏ రకమైన కృత్రిమ మేధస్సుకన్నా గొప్పగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే భారత్ తప్పకుండా AIని స్వీకరిస్తుందని, పనితీరు మెరుగుపరిచేందుకు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుందని… -
Union Budget 2025: భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు
Union Budget 2025: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై కేంద్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 యూనియన్ బడ్జెట్లో భాగంగా AI అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ, ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను (CoEs) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాలు అధునాతన AI…
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!